CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లెల్లో జోరందుకున్న వ్యవసాయ పనులు..

Share it:

 


మన్యం టీవీ వెబ్ న్యూస్:


వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో

పినపాక మండల వ్యాప్తంగా వ్యవసాయపనులు జోరందుకున్నాయి.ఖరీఫ్ సీజన్లో మూడు క్లస్టర్ల పరిధిలో అధికారికంగా 13 వేల ఎకరాలలో రైతులు వరి సాగు చేయనున్నారు.పోడు సాగును కలుపుకుంటే మరికొంత విస్తీర్ణం పెరిగేఅవకాశం ఉంది.ఇప్పటికే రైతులు వరి నారు పోసి దుక్కి దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు.ఈ సారి మండల వ్యాప్తంగా సన్న రకం వరి ధాన్యాన్ని పండించడానికే రైతులు మొగ్గు చూపారు.

Share it:

TS

Post A Comment: