మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, అనంతారం గ్రామపంచాయతీ సర్పంచ్ చిన్న కామయ్య ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేయించుకొని రావడం జరిగింది. వారిని ఈరోజు అశ్వరావుపేట మండల తెరాస నాయకులు వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, అశ్వరావు పేట మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, ఎంపీటీసీ కుమారి, నారాయణపురం రైతు సమితి సభ్యులు చిన్నంశెట్టి నరసింహం, నులకాని శ్రీను, ఆకుల శ్రీను, సూరిబాబు, జూపల్లి ప్రమోద్, అల్లాడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: