మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గ ప్రజలకు,ముస్లిం సోదర, సోదరీమణులకు మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని తెలిపారు.‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ,ఈ పండుగ జరుపుకొంటారని.భక్తి భావం,విశ్వాసం,కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో, ఘనంగా జరుపుకోవాలని తెలిపారు.
Post A Comment: