మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వినీత్ జీ ని మంగళవారం నాడు కొత్తగూడెంలో మర్యాద పూర్వకంగా కలిసి వారికి పూల బొకే ఇచ్చి, జ్ఞాపికను అందజేసిన ఎస్ కే టి గ్రూప్ డైరెక్టర్స్ దోసపాటి పిచ్చేశ్వర రావు,దోసపాటి రాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: