మన్యం మనుగడ, పినపాక:
100 వ అంతర్జాతీయ సహకార దినోత్సవంను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు ఏడు రంగుల పతాకాన్ని సంఘ అధ్యక్షులు రవి శేఖర్ వర్మ ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటరెడ్డి ,సంఘ పాలకవర్గ సభ్యులు కొండేరు రాము, గునిగంటి సమ్మయ్య, రావుల కనకయ్య, ముద్దం సతీష్, మల్ల భూషణం, చిట్టిమల్ల వెంకటనర్సమ్మ, సంఘ సీఈవో చింతల రాంబాబు సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: