దమ్మపేట జులై 23 ( మన్యం మనుగడ ) : అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రపోజల్ ని రద్దు చేయాలని తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో స్థానిక మండల ఆదివాసీ జేఏసీ అద్వర్యంలో పలు ఏజెన్సీ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక ఎంఎల్ఏ మెచ్చ నాగేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది,ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ ఊకె రవి పాల్గొని పలు రకాల ఏజెన్సీ చట్టాలు చర్చించారు అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే చట్టాలను అమలు చేయడానికి నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు.,ఈ కార్యక్రమంలో జాక్ అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, వాడే వీరస్వామి,సాయం రామూర్తి, పోతురాజు,మారేశ్,ఆదివాసీ సేన అస్వరావుపేట, ములకలపల్లి,ధమ్మపేట నాయకులు కణితి వెంకటేష్,కేసరి నాగేశ్వరరావు, సడియం వీరభద్ర0,కారం వెంకటేష్,సహదేవుడు,వెంకటేష్,చిన్నారముడు,ఆదినారాయణ,వెంకటేష్,చందు,పవన్,అస్వరావుపేట పరిధిలో ఉండే గ్రామస్థులు పాల్గొన్నారు,
Navigation
Post A Comment: