CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డుకు చెందిన గాదె మధులికకు ముఖ్యమంత్రి మంజూరైన 52000/రూపాయల చెక్కును ములుగు జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం బాధితురాలు ఇంటి వద్దకు వెళ్లి తండ్రి లింగాచారి కు సంబంధించిన చెక్కును అందించామని అన్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సునీల్ కుమార్ మాట్లాడుతూ.సి ఎం ఆర్ ఎఫ్ పథకం నిరుపేదలకు ఆపద సమయంలో ఆర్థిక వరంగా మారిందన్నారు.బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా బలహీనతలకు గురికాకుండా ఉండేందుకు దోహదపడుతుందని, నిరుపేదల,బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం మన రాష్ట్ర ప్రజలు అదృష్టమని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలియాబి సలీం,ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,ఎంపీటీసీ సభ్యురాలు కుమ్మరి స్వప్న చంద్రబాబు,సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సయ్యద్ సర్దార్ పాషా,పోగుల లక్ష్మీనారాయణ,మేడారం ట్రస్ట్ డైరెక్టర్ రామ నర్సయ్య, ఏటూరు నాగారం టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు బట్టు రమేష్,ఈసం స్వరూప, సయ్యద్ సఫియా, కాళ్ల రామకృష్ణ,కొండాయి చిన్ని,సోషల్ మీడియా ఇన్ఛార్జి జాడి భోజరావు,కందకట్ల శ్రీనివాస్,తాళ్లపల్లి మోహన్, పాలకుర్తి విజయ్,ఎండి మహబూబీ,సంగెం లక్ష్మి,హాబీ ద్,నరేష్,రామయ్య, శంకరాచారి,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: