గుండాల జూలై 12(మన్యం మనుగడ) కొడవటంచ గ్రామ సమీపంలో గల కిన్నెరసాని వారిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని పర్షిక రవి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. హై లెవెల్ వంతెన లేకపోవడం వలన కొడవటంచ, పాలగుడం గ్రామాల ప్రజలు ఇబ్బందులకు,గురవుతున్నారని అన్నారు.గర్భిణీలు అనారోగ్య బారిన పడిన ప్రజలు వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో నానా ఇబ్బందులకు,గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించి హై లెవెల్ వంతెన నిర్మించాలని అన్నారు.
Navigation
Post A Comment: