మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామంలో పినపాక ఏపీజీవీబీ ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సామాజిక భద్రతా పథకాలు అయిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన గురించి ప్రతి ఒక ఖాతాదారుడు తెలుసుకోవాలని, అవగాహన కొరకు మ్యాజిక్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాజాతకు సంబంధించిన వ్యక్తులు, మల్లారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: