మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు సహాయక చర్యల్లో బాగంగా మంగపేట ప్రభుత్వ హైస్కూల్ నందు ముంపు గ్రామాల వరద బాధితులకు మంగపేట రెవిన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో పునరావాసం కల్పించి భోజనం సౌకర్యం కల్పించడం జరిగింది.50 కుటుంబాలకు (120 మంది కుటుంబం సభ్యులకు) ఈ కార్యక్రమం లో మంగపేట తహసీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ వీఆర్వో లు, వీ ఆర్ ఏ లు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: