మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి ముంపు గురైన బాధితులకు టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో గంగులు డబుల్ బెడ్ రూమ్ కాలనీ నడికుడి కాళికాదేవి గుడి కాలనీ వరద బాధితుల సహాయార్థం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య సీనియర్ నాయకులు చంద్రయ్య చిలకమ్మ వైయస్సార్ ట్రస్ట్ కన్వీనర్ శ్రీను బాబు సర్పంచ్ రాజమ్మ గిరిజన సంఘం నాయకులు కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: