మన్యం మనుగడ ప్రతినిధి:
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుండి ప్లాస్టిక్ ని నిదేశిస్తున్నట్లు ప్రకటించారుఈ మేరకు రాష్టాలకు సైతం ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం చూపలేదు.మానవ అవసరాల్లో ప్లాస్టిక్ ఒక భాగం లా ఉంటు వస్తుంది.50 మైక్రన్ల కంటే తక్కువ మందం ప్లాస్టిక్ వాడాలని ప్రభుత్వం సూచిస్తుంది. కానీ ప్రజల్లో ఈ మేరకు అవగాహన కల్పించలేదు.ప్లాస్టిక్ కి ప్రత్యామ్నా యం చూపెట్టాలి అని ప్రజలుఅంటున్నారు.నేటి నుండి 50 మైక్రాన్ల కన్నా తుక్కువ ప్లాస్టిక్ వినియోగం పై నిషేధం అమలు లోకి వచ్చింది.నిషేధం పాటించని వారి పై 5లక్షలవరకు జరిమానా,జైలు శిక్షణ కూడా విధించే అవకాశం ఉంది.
Post A Comment: