మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు,గుట్ట మల్లారం శ్రీ చైతన్య కరికులం పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్న అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన బాణాల వాసంతి లక్ష్మి తండ్రి బాణాల సమ్మిరెడ్డి పాలిసెట్ 2022 లో స్టేట్ 5వ ర్యాంక్ హాల్ టికెట్ నెంబర్ 2312210210.టీఎస్ఆర్ జేసీ ఎంట్రన్స్ టెస్ట్ లో 6వ ర్యాంక్ సాధించిన వాసంతి ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి కృష్ణ ప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇంకా చదువులో రాణించాలని కొని ఆడి వాసంతి లక్ష్మి కి అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి డీన్ ఎం.నరేష్,సి బ్యాచ్ ఇంచార్జ్ టి. నరేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: