మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఓసి-2 దుర్గా కంపెనీ లో వోల్వా డ్రైవర్ గా పనిచేస్తున్న బాణవత్ శ్రీనుకు కొద్దిరోజుల క్రితం బైక్, యాక్సిడెంట్ జరిగింది.ప్రమాద శాత్తు బ్రెయిన్ డెడ్ అవ్వడంతో శ్రీను అవయవాలు, కొంతమందికి దానం చేయడం జరిగింది.విషయం తెలుసుకుని శ్రీను భార్య ని పిలిపించి, కార్మికులందరూ కలిసి రూ.1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు ఓబి కాంటాక్ట్స్ వర్కర్స్, యూనియన్ టిఆర్ఎస్ పార్టీ అను బంధం ముఖ్య సలహాదారులు,జడ్పిటిసి పొశం.నరసింహ రావు, టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు వుకంటి.ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,సెక్రటరీ రామి రెడ్డి,మణుగూరు పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, సెక్రెటరీ బోలిశెట్టి నవీన్, నాయకులు రామకోటి,మేకల రవి,మణుగూరు ఓబి కాంటాక్ట్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు,కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: