CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ద్వితీయ ఇంటర్ ఫలితాలు విడుదల..

Share it:


హైద‌రాబాద్ :

 

ఇంటర్ సెకండియర్ లో 67 .82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 

ఈ నెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజ్ చెల్లించేందుకు అవకాశం ఉంది. 

ఆగష్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ పరీక్షలు నిర్వహించి, 

ఆగష్టు చివరికల్లా అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Share it:

TS

Post A Comment: