హైదరాబాద్ :
ఇంటర్ సెకండియర్ లో 67 .82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
ఈ నెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజ్ చెల్లించేందుకు అవకాశం ఉంది.
ఆగష్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ పరీక్షలు నిర్వహించి,
ఆగష్టు చివరికల్లా అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Post A Comment: