మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, లక్ష్మీపురం గ్రామం నందు మండల టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు పాలం దివాకర్ రెడ్డి నిశ్చితార్థ వేడుక కు హాజరై,కాబోయే నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి.శ్రీలత, పొశం నర్సింహారావు,మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముత్యాలమ్మ, పీఏసీఎస్ ఛైర్మన్లు,స్థానిక ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: