మన్యం మనుగడ వెబ్ డెస్క్:
డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.విద్యుత్ షాక్ తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... గొర్రె వెంకయ్య, మిరియాల మస్తాన్ రావు, దుంపల సుబ్బారావు అనే ముగ్గురు వ్యక్తులు గ్రామంలోని ఆలయ మైక్ సెట్ ను వేప చెట్టుకు అమరుస్తుండగా కరెంటు వైర్లు తగిలి కరెంట్ షాక్ తో మృతి చెందారు. వెంకయ్యకు ఇద్దరు కుమారులు, మస్తాన్ కు ఇద్దరు కుమారులు, సుబ్బారావుకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు
Post A Comment: