గుండాల/ఆళ్ల పల్లి 10(మన్యం మనుగడ) మండలంలోని రైతులందరూ విత్తనాలు కొని సాగు చేసుకోవాలని ఆళ్ల పల్లి ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. శుక్రవారం రైతు వేదికలో జీలుగు విత్తనాల సాగు చేయాలని మంజుభార్గవి సూచించారు. జీలుగు సాగు వలన రైతులకు మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు ఏడిఏ తాతారావు, జడ్పిటిసి హనుమంతరావు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, వాయిస్ ఎంపీపీ ఎల్లయ్య, సర్పంచ్ కోటేశ్వరరావు, ఏవో అశోక్ కుమార్, అరుణ, ప్రవీణ్ కుమార్, ముత్యమా చారి, వ్యాపారస్తులు, రైతులు పాల్గొన్నారు
Post A Comment: