దమ్మపేట జూన్ 23 ( మన్యం మనుగడ ) : సుధాపల్లి గ్రామానికి చెందిన గాజుల అప్పారావు అంకంపాలెం సబ్స్టేషన్ విద్యుత్ కేంద్రంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు.విధి నిర్వహణ నిమిత్తం పార్క్లలగండి గ్రామంలో 11 కేవీ విద్యుత్ లైన్ మరమ్మత్తు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా అయి చనిపోవడం జరిగింది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: