మంగళవారం మండల కేంద్రంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు మన బ్యాంక్ ఖాతాలోని నగదును భాస్కర్ ఇన్ చేందుకు తస్కరించిఎందుకు మొబైల్ ఫోన్ ద్వారా మనకు ఫోన్ చేసి మన వివరాలను చాకచక్యంగా రాబట్టి తర్వాత మన ఖాతాలోని నగదు నంత కాళీ చేస్తారన్నారు. అలాంటి ఫోన్లో సంప్రదిస్తే మీ ఖాతా సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదు అన్నారు. బ్యాంకు అధికారులు ఎవరు ఇలాంటి ఫోన్లు చేసి మీ సమాచారాన్ని అడిగారు కనుక అడిగినవారు కచ్చితంగా నేరస్తుల అని గుర్తించాలని ఆయన అన్నారు. అలాంటివారి బారినపడి నగదును కోల్పోవద్దని సూచించారు
Post A Comment: