దమ్మపేట జూన్ 09 ( మన్యం మనుగడ ) : రాష్ట్రవ్యాప్తంగా పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసిస్తూ ర్యాలీ చేశారు. సిపిఐ మండల కార్యదర్శి పండూరు వీరబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో బేజవాడ రాము ప్రసాద్ మోహన్ మౌలాలి నాగావల్లి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: