మన్యం మనుగడ, పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో శిధిలావస్థలో ఉన్న విఆర్వో కార్యాలయంతో పాటు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బస్ స్టాండ్ ఆవరణని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. దీనికి సంబంధించిన నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు
Post A Comment: