మన్యం మనుగడ వాజేడు జూన్9:
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాజేడును సందర్శించిన, డిప్యూటీ డి ఎం హెచ్ వో, కోరం, క్రాంతి కుమార్ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ప్రజలు ప్రాథమిక జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అన్నారు. వైద్యం కోసం వచ్చిన పేషెంట్లకు మందుల కొరత రాకుండా చూసుకోవాలని సిబ్బందికి ఆదేశించడం జరిగింది. వర్షాకాలంలో ప్రజలు పాము కాటుకు, తేలు కాటు, గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని. మందులు కొరత రాకుండా చూసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం సి డి ప్రోగ్రాం ఆఫీసర్. డాక్టర్ మంకీడీ. వెంకటేశ్వరావు . హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి డెన్సిటీ స్టాఫ్ నర్స్. భాగ్యమ్మ. హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: