గుండాల/ఆళ్ల పల్లి జూన్6 (మన్యం మనుగడ) కాంచనపల్లి సబ్ సెంటర్ ప్రారంభోత్సవ విషయంలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని అల్లపల్లి ఎంపిపి మంజుభార్గవి అన్నారు. సోమవారం ఎవరికి తెలియకుండా సబ్ సెంటర్ ను ప్రారంభించడం ఏమిటని ఆమె అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కు, సబ్ సెంటర్ పరిధిలోని ఎంపీపీ కి తెలపకుండా ప్రారంభోత్సవం ఎలా చేస్తారని ఆమె అన్నారు. ఫోటో కాల్ పాటించని అధికారులపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె పేర్కొన్నారు
Post A Comment: