CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మిట్ట కోల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలకలు, పుస్తకాలు పంపిణీ...

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండల పరిధిలోని కొమ్మనపల్లి, అడవిరామారం, ఎర్రబోరు మారుమూల ఏజెన్సీ ఆవాస గ్రామాలైన ప్రాంతంలోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు(87)మంది 01 తరగతి నుండి 05తరగతి విద్యార్థులకు హనుమకొండ జిల్లాలో ఉన్న మిట్ట కోల సోమక్క- నర్సయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫెసనరీ సామాగ్రి పంపిణీ చేశారు. దుమ్ముగూడెం ఎంపీడీవో మిట్టకోల చంద్రమౌళి నేతృత్వంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం సి ఈ ఓ నాగలక్ష్మి పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, పెన్సిల్, స్కేల్, బ్యాగులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏజెన్సీ మారుమూల గ్రామాలైన విద్యార్థులకు సేవ కార్యక్రమాలనుఅభినందించారు గత వారం నుంచి సేవలందిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రోత్సహించి దుమ్ముగూడెం మండలానికి సేవా కార్యక్రమాలు చేయడానికి ఏర్పాటు చేసిన ఎంపీడీవో చంద్రమౌళి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, జడ్పిటిసి సీతమ్మ, తాసిల్దార్ చంద్రశేఖర్, ఎం పి ఓ ముత్యాలరావు, సర్పంచ్ గోంది వెంకటేష్, బాలకృష్ణ ఏ పీ ఓ సుకన్య, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, టైపిస్ట్ సాయిబాబా,టిఆర్ఎస్ మండల కార్యదర్శి రాముడు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: