మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండలం చల్పాక గ్రామ కమిటీ అధ్యక్షులు బోడ శంకర్ కుమార్తెలు శ్రావ్య,సంజన ల నూతన వస్త్ర ఫల- పుష్పాలంకరణ వేడుకకు హాజరై అక్షంతలు వేసి చిన్నారులను ఆశీర్వదించిన ఏటూరు నాగారం మండల తెరాస పార్టీ నాయకులు,ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్,సీనియర్ నాయకులు మల్లారెడ్డి, ఏటూరునాగారం పట్టణ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా, ఏటూరు నాగారం మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి జాడి బోజా రావు,కుమ్మరి చంద్రబాబు,కిరణ్,అల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: