దమ్మపేట జూన్ 05 ( మన్యం మనుగడ) : జూన్ 5
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లోని కొమ్ముగూడెం గ్రామంలో గ్రామస్తులు తో కలిసి మొక్కను నాటిన
వైయస్సార్ తెలంగాణ ఆదివాసి విభాగం అధ్యక్షులు అశ్వరావుపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ సోయం వీరభద్రం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు మరియు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సోదరి మణులు గ్రామస్తులు యువకులు విద్యార్థులు పాల్గొని మొక్కను నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: