దమ్మపేట జూన్ 26 ( మన్యం మనుగడ ) : అవేశపడవద్దు మీకు అండగా నేనున్న , ప్రతి సమస్యను పరిష్కరిస్తా అభివృద్ధి కోసం అందరూ ఐక్యతగా ఉండటం నాకు బాగా నచ్చింది
అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ వరుకు పాదయాత్రకు స్థానిక ప్రజలు సిద్ధమైన విషయం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి రావడంతో.ఈరోజు వారి సమస్యలను అడిగి తెలుసుకొని జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారితో మాట్లాడారు.అలాగే ప్రతి సమస్య పరిష్కారం చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి ,మోహన్ రెడ్డి, సర్పంచ్ ,నాయకులు,గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: