గుండాల జూన్ 2(మన్యం మనుగడ) ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం మండలంలో నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేసి అవతరణ దినోత్సవాన్ని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కిషోర్ జెండాను ఎగరవేశారు. పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషన్ జాతీయ ఎగరవేశారు. వీటితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
Post A Comment: