- అద్దంకి దయాకర్ పై దాడి హేయమైన చర్య
- కాంగ్రెస్ పార్టీలో దళితులకు రక్షణ కరువు
- తుంగతుర్తి సంఘటన పై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించాలి
- లేకపోతే గాంధీభవన్ ముట్టడికి మాలమహనాడు సిద్ధం!
- ఆత్మగౌరవం చంపుకొని కాంగ్రేస్ లో ఉండొద్దు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ను వీడాలి
- దళితుల రాజకీయ ఎదుగుదల ను అపాలంటే అంతుచూస్తాం
మన్యం మనుగడ, మంగపేట.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక వివాహానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గ ఇంచార్జి మాలమహనాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ పై కుటుంబ సభ్యులపైన రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రోద్బలంతో అయన అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఎస్సి రిజర్వుడు స్థానాలలో దొరల పెత్తనం ఎందని అన్నారు ఇంకఎంత కాలం దొరరికం అని ప్రశ్నించారు ?కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ చెప్పడం కాదు చేతల్లో చూపించాలని అన్నారు వాస్తవానికి దళితులను ఆపాలంటే అంతు చూస్తాం అని అన్నారు దళితులని గౌరవించని చోట అద్దంకి దయాకర్ ఉండొద్దని కాంగ్రెస్ పార్టీని విడాలని కోరారు తుంగతుర్తి సంఘటనపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలని లేకపోతే గాంధీభవన్ ముట్టడికి మాల మహానాడు సిద్ధంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంగెర్ల రాజారత్నం,ఉపాధ్యక్షుడు పల్లికొండ యాదగిరి,జిల్లా ప్రధాకార్యదర్శి నర్సయ్య,జిల్లా ఉపాధ్యక్షులు మోదుగు బాబు,కార్యదర్శి ముగలరమేష్,మంగపేట మండల అధ్యక్షుడు మంచాల నాగేంద్రబాబు,ప్రధానకార్యదర్శి నాగరాజు,బురుగుల వెంకతమల్లు,మరియు మాల సోదరులు పాల్గొన్నారు
Post A Comment: