మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ అల్లుడు,కాబోయే వరుడు మంద కళ్యాణ్ ముఖర్జీ ని అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమం లో లో జడ్పీటీసీ పొశం. నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ నాగేశ్వరరావు,మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు నవీన్,నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి రవి ప్రసాద్, యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,రుద్ర వెంకట్, యువజన నాయకులు, మహేష్,సృజన్,రమేష్,స్థానిక నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: