మన్యం మనుగడ దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం లోని కటాయిగూడెం గ్రామంలో మండల స్థాయి ఎలమంచి సీతారామయ్య మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఈరోజు సిపిఎం నాయకులు ప్రారంభించారు. సీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఎలమంచి సీతారామయ్య ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామయ్య గారి జ్ఞాపకార్ధంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం అభినందన మండల స్థాయి సిపిఎం నాయకులను కొనియాడారు అలానే క్రీడలతో యువకులు మానసిక ఉల్లాసం స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని తెలియజేశారు . అలానే క్రీడలు ఎటువంటి గొడవలు జరగకుండా స్నేహపూరితముగా ఆడాలని అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కారం పుల్లయ్య ,జిల్లా సభ్యులు ఎంపీటీసీ ఎలమంచిలి వంశీకృష్ణ, సీనియర్ నాయకులు చంద్రయ్య, చిలకమ్మా, కాక కృష్ణ, మేనేజ్మెంట్ సభ్యులు కోడి చంటి ,రాజేష్, శివ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: