మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావును పినపాక మండల ఉప్పాక గ్రామ పంచాయతీకి చెందిన శ్రీ శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయం ఆలయ కమిటీ నిర్వాహకులు మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి దేవాలయ నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయిన ఆగి పోయినందున పునర్నిర్మాణం కోసం వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, సానుకూలంగా స్పందించి త్వరలోనే గుడికి విరాళంగా అందజేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: