దమ్మపేట మే 24 ( మన్యం మనుగడ ) : దమ్మపేట సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు రావు జోగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు అలాగే రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, సహకార సంఘం అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, టీఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ,పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, దమ్మపేట వైస్ సర్పంచ్ దారా యుగంధర్, కష్టం ఎర్రప్ప , పొంగులేటి యువనాయకుడు చామర్తి గోపి శాస్త్రి, అడపా రాంబాబు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: