మన్యం మనుగడ,మంగపేట మండలoలోని గుండ్లవాగు ప్రాజెక్టు దగ్గరలో కనీసం కరెంట్ సరఫరా లేని గొత్తికోయగూడెం గ్రామంలోని 20 గొత్తి కోయల కుటుంబాలకు ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ఆదేశాల మేరకు మంగళవారం గోవిందరావుపేట మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి సోలార్ లైట్లను, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గుగులోత్ స్వామి, మాలోత్ శంకర్, సాంబయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: