మన్యం మనుగడ, మంగపేట.
సోమవారం మంగపేట మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షులు మురుకుట్ల నరేందర్ &వాస్తవి ల వివహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) యువజన నాయకులు ధనసరి సూర్య ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మండల అధ్యక్షు మైల జయరామ్ రెడ్డి, జిల్లా నాయకులు మండల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
Post A Comment: