దమ్మపేట ఏప్రిల్ 11 ( మన్యం మనుగడ ) : పట్వారిగూడెం గ్రామం లో శ్రీ గోవిందమాంభ సమేత శ్రీ మాద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం కార్యక్రమం కు ముఖ్య అతిథి హాజరు అయ్యి,పూజ కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు మండలంలో చిల్లగుంపు దురదపాడు అప్పారావుపేట కొమ్ముగూడెం పలు వివాహ ఓనీల వేడుకల్లో పాల్గొని నూతన వస్త్రాలు బహుకరించింది ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ టీపీ ఆదివాసీ విభాగము అధ్యక్షులు,అశ్వారావుపేట నియోజిక వర్గ కోఆర్డినేటరు సోయం వీరభద్రం. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు ,శ్రీరాముల జానకిరామాచారి వీరబ్రహ్మేంద్రాచారి, రామాచారి గోదా రామారావు సున్నం బుల్లయ్య పార్టీ నాయకులు పానం ధర్మయ్య సూర్య వాడే వీరాస్వామి భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: