దమ్మపేట మే 31 ( మన్యం మనుగడ ) : జూన్ ఒకటవ తారీఖు నుండి అశ్వారావుపేట నియోజకవర్గంలో గడపగడపకు వైఎస్ఆర్ టీపీ కార్యక్రమాలు నిర్వహించాలని ,వైఎస్సార్ టీపి అధినేత్రి షర్మిలమ్మ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ,గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ,వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ టీపీ జిల్లా అధికార ప్రతినిధి,హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్ బాబు తెలిపారు
Post A Comment: