CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహిమాన్విత మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మి నృసింహ స్వామి ని దర్శించుకున్న తెరాస నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం లోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న జిల్లా నాయకులు పోరిక గోవింద్ నాయక్ ,ఆలయ పునరుద్దరణ కమిటీ చైర్మన్ నూతల కంటి ముకుందం తదితరులు. నూతలకంటి ముకుందం ఆలయ పునరుద్దరణ కమిటీ చైర్మన్ అయిన సందర్బంగా లక్ష్మి నరసింహ స్వామిని దర్శనం చేసుకొని  మల్లూరు ఆలయ పునరుద్దరణ కమిటీ ఛైర్మెన్ ను సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ములుగు మండల అధికార ప్రతినిధి ముడుతనపల్లి మోహన్,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ సానికొమ్ము అది రెడ్డి,పిఏసిఎస్ ఛైర్మెన్ తోట రమేష్,పోరిక శ్యమేల్ నాయక్, పిఏసిఎస్ డైరెక్టర్ సిద్దంశెట్టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: