మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ ఫుడ్ కోర్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారం నాడు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, యువజన అధ్యక్షులు,యూత్ నాయకులు,టిఆరేస్వి నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: