మన్యం, మనుగడ, దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లో పంచలోహ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ విగ్రహాలు ప్రతిష్ట చేశారు ఈ కల్యాణ విగ్రహాలు భద్రాచలం వాసులు సన్యాసిరావు వారి ధర్మపత్ని అనురాధ దంపతులు సమర్పించారు. సుమారు 20,000 ఖరీదు గల విగ్రహాలు తెనాలి నుంచి తెప్పించి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేశారు పురోహితులు రాఘవశర్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో డాక్టర్ రాజశేఖర్ కమల దంపతులు పాల్గొన్నారు
Post A Comment: