పట్టణంలోని క హాల్ అనాధ ఆశ్రమానికి నర్సాపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి. అన్నపూర్ణ. దంపతుల వారి యొక్క కుమారుడు నాగ కౌశిక్ రెడ్డి రాజమండ్రి లోGSL మెడికల్ కాలేజీలో ఎం. బి. బి .ఎస్. పూర్తిచేసుకుని U. S. A. లో ఎండి చేయుటకై U.S.A సీటు వచ్చినందుకు గాను భద్రాచలం లో చదువుకునే అనాధ పిల్లలకు ఏదో ఒక చిన్న సహాయం చేద్దామని సంకల్పంతో ఈరోజు క హాల్ అనాధ ఆశ్రమానికి వచ్చి 10000 రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. మళ్లీ తిరిగి రెండు సంవత్సరాల తర్వాత భద్రాచలం వస్తానని అప్పుడు కూడా వీరికి ఎంతో కొంత సహాయం చేస్తానని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు ఆర్. వేణు. హరి వెంకట్. కడాలి నాగరాజు. విద్యార్థులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: