మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం లో కటాయిగూడెం గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎలమంచి సీతారామయ్య మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు సీతారామయ్య ట్రస్టు ఆర్గనైజర్ ఎలమంచి చిన్ను మేనేజ్మెంట్ సభ్యులకు అలానే కటాయిగూడెం క్రికెట్ యూత్ కి టీ షర్ట్ లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా క్రీడాకారులు పంపిణీదారులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ సభ్యులు కాకా కృష్ణ టోర్నమెంట్ మేనేజ్మెంట్ సభ్యులు కోడి చంటి,రాజేష్ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: