గుండాల/ఆళ్లపల్లి మే8(మన్యం మనుగడ) వాటర్ షెడ్ పథకం ద్వారా మంజూరైన పైపులు స్పీకర్లను రైతులకు ఆదివారం అందజేశారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రతి సంవత్సరం దరఖాస్తు చేసుకున్న వారికి వాటర్షెడ్ స్కీమ్ ద్వారా అందించడం జరుగుతుంది అందులో భాగంగా రైతులు అబ్బు నాగేశ్వరరావు, మద్దెల వెంకటేశ్వర్లు, సంకి సూరయ్య, కందిమల్ల రవికి అందజేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వైస్ ఎంపీపీ ఎల్లయ్య, టిఏ శోభన్ ,టిఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ ఖయ్యుం, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నరెడ్ల ప్రవీణ్ కుమార్ శర్మ, స్థానిక వార్డు నెంబర్ కరకపల్లి సతీష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: