మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన తోట రవి చేపల వేటకు వెళ్లి గోదావరిలో పడి గల్లంతయ్యాడు. వ్యక్తికి సంబంధించి గాలింపు చర్యలు అధికారులు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. వివరాలు తెలియాల్సి ఉంది
Post A Comment: