దమ్మపేట ఏప్రిల్ 06 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలమ్మ చేపట్టిన మహా ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం లో సుమారు వారం రోజుల పాటు సాగిన ప్రజా ప్రస్థానం చివరి రోజైన నాచారం గ్రామంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి సోయం వీరభద్రం కుటుంబ సమేతంగా వైయస్ షర్మిలమ్మ ని కలిసి శాలువాతో సత్కరించి నూతన వస్త్రామును (చీర సారే)బహూకరించి ఆశీర్వాదం తీసుకున్నారు పాదయాత్ర ను విజయవంతం చేసినటువంటి రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకులకు అశ్వారావుపేట నియోజకవర్గం మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు వైయస్సార్ అభిమానులకు, కార్యకర్తలకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు సోషల్ మీడియా మిత్రులకు శ్రేయోభిలాషులకు సోదరులకు అశ్వారావుపేట నియోజకవర్గం బడుగు బలహిన వర్గాల ప్రజలకు, యువతీ యువకులకు భారీ స్థాయిలో ఆధార అభిమానంతో పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అశ్వారావుపేట నియోజకవర్గ వైఎస్సార్ టీపీ ఇన్చార్జ్ సోయం వీరభద్రం.
Post A Comment: