మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పగిడేరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గువ్వా రాంబాబు తల్లి గువ్వా లక్ష్మమ్మ (88) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం తో బుధవారం వారి దశదినకర్మ లో పాల్గొని మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని,అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,సొసైటీ డైరెక్టర్ సీతారాములు,టిఆర్ఎస్ పార్టీ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నాయకులు ఎడ్ల శ్రీను, ముద్దంగుల కృష్ణ,ఆవుల నర్సింహారావు,నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి రవి ప్రసాద్, మణుగూరు మండల,పట్టణ యువజన అధ్యక్షులు హర్ష నాయుడు, రుద్ర వెంకట్,స్థానిక టిఆర్ఎస్ నాయకులు,యువజన నాయకులు,సోషల్ మీడియా ఇంచార్జి సందీప్ రెడ్డి,టిఆరేస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: