మన్యం మనుగడ, మంగపేట.
మల్లూర్ శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ గా నుతిలకంటి ముకుందం,కమిటీ సభ్యలు, నూనె పద్మ,యర్రంశెట్టి రామకృష్ణ, పొలెబోయిన ఆదినారాయణ,బట్ట యుగేందర్,రామగిరి సురేందర్,ఉసం శ్రీను,దొడ్డ సాంబశివరావు,తొలెం నర్సింహారావు,గాదె శ్రీనివాస చారి, చెన్నూరు సమ్మయ్య,లోటాపిటల రాజేష్, ఆలయ పునరుద్ధరణ కమిటి కి ,నియమకానికి సహకరించిన రాష్ట్ర గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ,ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీష్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసిన టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పిఏ సిఎస్ చైర్మన్ తోట రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, నూతనంగా ఎన్నికైన మల్లూర్ దేవాలయ చైర్మన్ నుతిలకంటి ముకుందం,చిట్టిమల్ల సమ్మయ్య,తన ఆరోగ్యం బాగలేకపోయిన మండల పార్టీ విజ్ఞప్తి మేరకు ములుగు జిల్లా అధ్యక్షులు ,జడ్పీ ,చైర్మన్, నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీష్ ప్రత్యేక చొరవతో మల్లూర్ ఆలయ పునరుద్ధరణ కమిటీ నియామక జీవో పత్రాన్ని అందజేయడం జరిగింది.
Post A Comment: