మన్యంమనుగడ, మంగపేట.
శనిగకుంట ఆదివాసీగూడెం అగ్నిబాధితులకు అండగా మేమున్నాం అంటూ హైదరాబాద్ కు చెందిన మాయ టెక్సటైల్స్ కార్పొరేషన్ గ్రూప్ ఎండి థాన్సింగ్ రాజ్ పురోహిత్ స్పందించి శనిగకుంట గ్రామ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా మాయ టెక్సటైల్స్ కార్పొరేషన్ గ్రూప్ ఎండి థాన్సింగ్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ ఇక్కడ జరిగిన దృశ్యం ప్రసార మాధ్యమాలలో చూసి చలించి పోయాము ఇటువంటి హృదయ విధారక స్థితి ఎవరికీ రాకూడదు అందుకే మేము మా గ్రూప్ తరపున శనిగకుంట బాధితులకు సహాయం అందించడం మా అదృష్టం గా భావిస్తున్నాం, మేమే కాదు మీరందరు ఇటువంటి మంచి పనిలో పాలుపంచుకోవాలని ఈ సందర్బంగా కోరారు.
Post A Comment: