CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అడవులను నరికి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :- రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రీయల్.

Share it:

 


గుండాల మే 28(మన్యం మనుగడ) అడవులను నరికి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రీయల్ అధికారులను ఆదేశించారు. శనివారం గుండాల, ఆళ్ల పల్లి మండలలో పర్యటించారు జగ్గు తండ గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న హరితహారం స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ జంతువులను వేటాడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అటవీ సంపదకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ప్రవీణ, ఎఫ్ డీ ఓ నీరజ్, రేంజర్ రవి కిరణ్, డి ఆర్ ఓ జై రామ్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: